అమ్మ వారి గిరిప్రదర్శన ప్రారంభం

అమ్మ వారి   గిరిప్రదర్శన    ప్రారంభం

అమ్మవారి గిరి ప్రదర్శన ప్రారంభం

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్ )

గురువారం  25.1.2024. ఉదయం 6 గంటలకి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు నుండి అమ్మవారి గిరిప్రదక్షిణ ప్రారంభం భక్తులు అందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షం పొందగలరు ఈ కార్యక్రమం దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎస్ రామారావు  దేవస్థానం చైర్మన్ కర్నాటి రాంబాబు  మరియు దేవస్థానం పాలకవర్గం దేవస్థానం ఏఈవోలు సిబ్బంది దేవస్థానం అర్చకులు వైదిక కమిటీ  ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  ఆంధ్రప్రదేశ్ భవాని దీక్ష వ్యవస్థాపక గురు పీఠం దీక్ష పీఠాధిపతి. ఈదిఎల్లారావు గురుజి.