తలుపుల: ఎన్నికల సుడిగాలి పర్యటనలో పాల్గొన్న కందికుంట వెంకటప్రసాద్

తలుపుల: ఎన్నికల సుడిగాలి పర్యటనలో పాల్గొన్న కందికుంట వెంకటప్రసాద్

సత్య సాయి జిల్లా.తలుపుల మండలం మేజర్ పంచాయతీ టి రెడ్డివారిపల్లి కాలిని లో ఎన్నికల ప్రచారంలో అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలుకుతూ, ఆడపడుచులు హారతులు ఇస్తూ గ్రామాలలో యువత పెద్ద ఎత్తున పాల్గొని గజమాలతో స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు కదిరి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ప్రజలకు అభ్యర్థిస్తూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం కొనసాగించిన కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ తలుపుల మండల నాయకులు మరియు.కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది