బ్యాంకుల్లో ప్రజాధనం -విలువైన వస్తువులు స్వాహా

బ్యాంకుల్లో ప్రజాధనం -విలువైన వస్తువులు స్వాహా

విజయవాడ  - అయోమయ పరిస్థితి .బ్యాంకుల నమ్మడం ఎలా మొన్న విశాఖపట్నం ఎస్బిఐ బ్యాంకులో మూడు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం క్యాషియర్ స్వాహా . ఈరోజు మచిలీపట్నం 58 లక్షలు క్యాషియర్ జేబులోకి స్వాహా .మచిలీపట్నం . బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మచిలీపట్నం బ్రాంచ్ లో 58 లక్షలు స్వాహ .క్యాషియర్ స్వాహా చేశాడంటూ బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు .ఆర్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు .దర్యాప్తు చేస్తున్న పోలీసులు .