ఎన్నికల ప్రచారంలో కందికుంట వెంకటప్రసాద్ కి అడుగడుగునా హారతులు పడుతున్న ప్రజలు

సత్యసాయి జిల్లా .తలుపుల మండల. పెన్నబడివాండ్ల పల్లి పంచాయతీ,గూడలాగొంది, ఓబి ఆర్ తాండ, పెన్నబడివాండ్ల పల్లి, ఓబి ఆర్ కొత్త పల్లి, పులిగుండ్లవారి పల్లి పంచాయతీ,రాజులోళ్ళ పల్లి,పులిగొండ్ల పల్లి లో సుడిగాలి పర్యటన ఎన్నికల ప్రచారంలో అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలుకుతూ, ఆడపడుచులు హారతులు ఇస్తూ గ్రామాలలో యువత పెద్ద ఎత్తున పాల్గొని గజమాలతో స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు కదిరి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ప్రజలకు అభ్యర్థిస్తూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం కొనసాగించిన కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ జనసేన నాయకులు,తలుపుల మండల నాయకులు మరియు.కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది